లాక్ డౌన్ ముగిసిన వెంటనే తగు వ్యవధితో నిర్వహించబడే సెమిస్టర్ పరీక్షలకు సన్నధులు కావలసినదిగా డిగ్రీ విద్యార్థులకు తెలియచేయడమైనది. కళాశాల వెబ్సైటును మరియు ఎస్.ఎం.ఎస్.లను నిరంతరం గమనించండి.